యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలోఅధ్యాపకులు నియమించాలి

Published: Saturday August 27, 2022
మధిర రూరల్ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధిరాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి  ఆదేశాలతో యువ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యాపకులు నియమించాలి తెలంగాణ సిఎల్పి  నేత మల్లు బట్టి విక్రమార్క  సూచన మేరకు  ఖమ్మం శాంతినగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట చేపట్టిన నిరసన ధర్నాలో ప్రభుత్వం వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఖాళీగా ఉన్న దాదాపు 1650 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని మరియు పెండింగ్లో ఉన్న ఒప్పంద అధ్యాపకుల జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో చేసినటువంటి నిరసన ధర్నాలో మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమాటి నవీన్ రెడ్డి అలాగే మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో  దేవరకొండ రాజీవ్ గాంధీ బిక్షాల అన్వేష్  మాగంటి జంపయ్య దారేల్లి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు