కొదండారామ్ సార్ గెలుపు ఖాయం.న్యూడెమెాక్రసీ
Published: Monday March 15, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాపాలన : కొదండరామ్ గెలుపు కాయం అయిందని పట్టభద్రులు తమ సత్త చాటరని న్యూడెమెాక్రసీ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి పి.సతీష్ అనారు.బాభు క్యాంపు బుతు వద్ద ప్రచారం నిర్యహించారు .ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతు పట్టబద్రులు మందు, డబ్బుకి అమ్ముడు పోకుండా నిజాయితిగా. తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రజవాని ప్రొ.కొదండరామ్ సార్ వ్తెపు నిలబడరని వారికి అబినందనలు తెలిపారు.దర్మనికి.అదర్మనికి మద్య జరిగిన పోరు లో దర్మమే గెలుస్తుందని అనారు. ప్రతి ఓటని కలిసి ఓటు అడుగుతుంటె అందరు కుడా స్వచందంగా మేము ముందె డిసెడ్ చెసూకునాము మా ఓటు కొదండరామ్ సార్ కె అన్ని చెప్పటం ఉద్యమ నాయకునికి ఇచ్చిన గౌరవం అని అనారు.ఈ ప్రచారంలో ప్రజా సంఘాలనాయకులు యం.చంద్రశెఖర్ విజవ్ క్రిష్ట. నర్సింహా యువకులు యస్ .సాయికుమార్, నాగరాజు, శివ.వూంకటెశ్ .సాత్విక్ .యువరాజ్ .ప్రకాష్ .శ్రీను తదితరులు పాల్గొనారు.
Share this on your social network: