ఇటీవల మరణించిన వారి పలు కుటుంబాలను పరామర్శించిన టీడీపీ నాయకులు

Published: Wednesday June 30, 2021
మధిర, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిఇటీవల మరణించిన వారిని పరామర్శించిన తెలుగుదేశం బృందం ఇటీవల మధిర యాదవుల బజారులో మృతి చెందిన పుచ్చకాయల నాగరాజు, సంపసాల వేణు పుచ్చకాయల కృష్ణ కుటుంబాలను ఈరోజు తెలుగుదేశం నాయకులు పరామర్శించారు తదుపరి నాయకులు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంట్లో ఉన్న సంపసాల గురుమూ ర్తి గారిని పలకరించారు తదుపరి నాయకులు మధిర పట్టణ తెలుగుదేశం మాజీఅధ్యక్షులు స్వర్గీయ గోకర్ల చంద్రం ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు పరామర్శించిన వారిలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మధిర పట్టణ టీడీపీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు మధిర మండల టీడీపీ అధ్యక్షులు మార్నీడు పుల్లారావు రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి మైనీడు జగన్మోహన్ రావు కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు మాజీ కౌన్సిలర్ గూడెల్లి నాగేశ్వరరావు వాసిరెడ్డి ఈశ్వరరావు కొండ గుమ్మా ప్రశాంత్ ఫోటో శ్రీను తదితరులు ఉన్నారు