పోలీస్ అధికారులకు మాస్కులు అందజేత

Published: Wednesday June 09, 2021
మేడిపల్లి, జూన్8 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండోదశలో విజృంభిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరం ప్రజా శ్రేయస్సుకు శ్రమిస్తున్న పోలీసులకు సంఘ సేవ కర్త అయినా జిబి సాయి తన సొంత ఖర్చులతో n95 మాస్క్లను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్ చేతుల మీదుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ రంగస్వామి, క్రైమ్ ఇన్స్పెక్టర్ నర్సింహారావు, అడ్మిన్ ఎస్ ఐ జయరాం లకు అందజేశారు.