బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు భద్ర

Published: Thursday October 06, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామానికి చెందిన లక్క కాంతమ్మ (75) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. నేనున్నాను అంటూ భరోసా కల్పించడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోషం నరసింహారావు ఇతర టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నార.