పల్లె ప్రగతి కార్యక్రమం లో నిమగ్నమైన సర్పంచ్ మర్రి తిరుపతిరావు
Published: Monday June 06, 2022
బోనకల్ ,జూన్ 5 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా బోనకల్ మండలం అళ్లపాడు గ్రామ లో పల్లే ప్రక్రుతి గ్రామంలో ఉన్నా డ్రేనేజి లను శుబ్రపరుస్తు వర్షాకాల సీజనల్ వ్యాధులు వస్తున్నందున వర్షపు నీరు నిల్వ ఉండ కుండ చేత్త లేకుండా చేయాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు కూలిలతో పాటు పనిచేస్తూ ఏండ సైతం లేక్కచేయకుండ మంచి నీటీ ట్యాంక్ వద్ద ఉన్నా చేత్త ను శ్రమ దానం చేసి శుబ్రపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, పంచాయతీ కార్యదర్శి పరశురామ్ ,గ్రామ పేద్దలు షేక్ షరిప్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: