కోరుట్ల నియోజకవర్గ ఎస్సీ ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక .

Published: Monday April 03, 2023
 కోరుట్ల, ఏప్రిల్ 02 (ప్రజాపాలన ప్రతినిధి):
ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్  కోరుట్ల నియోజకవర్గ  ఎన్నికలు  రాష్ట్ర అధ్యక్షుడు కట్కూరి  మల్లేష్, జిల్లా అధ్యక్షుడు  దాసం కిషన్, జనరల్ సెక్రెటరీ  మల్యాల  సతీష్ కుమార్, గౌరవ అధ్యక్షుడు  బూరం  సంజీవ్ ల ఆధ్వర్యంలో ఆదివారం రోజున కోరుట్ల పట్టణము లోని  కావేరి గార్డెన్  నిర్వహించారు.ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్  కోరుట్ల నియోజకవర్గ  అధ్యక్షుడిగా  బలిజ సంతోష్ ( సూర్య దినపత్రిక), ప్రధాన కార్యదర్శిగా  పింజారి శివకుమార్ ( ప్రజా జ్యోతి దినపత్రిక ) ఉపాధ్యక్షులుగా  బొల్లం రాజు ( తెలంగాణ క్రాంతి దినపత్రిక ), ఎన్నం రాజశేఖర్ ( ప్రజా జ్యోతి దినపత్రిక ), సహాయ కార్యదర్శులుగా  ఊడుగుల గంగాధర్ ( జనం సాక్షి దినపత్రిక ), అల్లం రాజేష్( మెట్రో ఈవినింగ్ దినపత్రిక ) కోశాధికారిగా ఇంద్రాల హరీష్ ( ప్రజాపాలన దినపత్రిక ), ఆర్గనైజింగ్ సెక్రటరీ  తరి రాజశేఖర్ ( విజన్ ఆంధ్ర దినపత్రిక ), గౌరవ అధ్యక్షుడుగా  గోరమంతల నారాయణ ( సూర్య దినపత్రిక ), గౌరవ సలహాదారుగా  మిడిదొడ్డి మల్లేష్ ( మన తెలంగాణ దినపత్రిక ), కార్యవర్గ సభ్యులుగా గూడపాటి  దుర్గాప్రసాద్, బాణాల శ్రీధర్, బాణావత్  శ్రీనివాస్ నాయక్, అజ్మీర గంగాధర్ నాయక్, ఇటిక్యాల నరేష్, సభావత్ మల్లేష్, చట్ పల్లి  లక్ష్మణ్, పింజారి  రజినీకాంత్, లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల  యూనియన్ బలోపేతానికి  కృషి చేస్తామన్నారు.