ఎమ్మెల్యే ను కలసిన టిఆర్ఎస్ నాయకులు

Published: Friday October 01, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో బాగంగా రెడ్లరేపాక టిఆర్ఎస్ గ్రామశాఖ అద్యక్ష్యునిగా ఎన్నికైన సందర్భంగా సిరికొండ జహంగీర్ గురువారం రోజున టిఆర్ఎస్ నాయకులు రేపాక ప్రదీప్ రెడ్డి, గుఱ్ఱం లక్ష్మారెడ్డి అధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డినీ హైదరబాద్ లోని అయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి నోముల మల్లేష్, ఉపసర్పంచ్ కందుల నరేష్, దేశబోయిన సూర్యనారాయణ, మాధ శంకర్ గౌడ్, నర్సింహ, మండల యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జువ్వగాని సుమన్, గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి కందుల మహేష్, రైతు కొర్డినేటర్ కందుల శ్రీను, జువ్వగాని బిక్షపతి, రఘునాధం, సుక్క యాదయ్య, యూత్ అద్యక్ష్యులూ బందారపు నవీన్, బీసి సెల్ అద్యక్షలు రమేష్, ఎస్సీ సెల్ అద్యక్షులు మహేందర్, సిరికొండ బిక్షపతి, మల్లేష్, జువ్వగాని సతీష్, ఉదరి బిక్షపతి, చేవ్వ బిక్షపతి, సంజీవ, గాడిపల్లి క్రిష్ణ, దంతురి నర్సింహ, గణేష్, నాగరాజు, భాస్కర్, మహేష్, జానీ, శంకరయ్య, మధు, రవి, శ్రీకాంత్, నల్లమస నర్సింహ, శ్రీను, రమేష్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.