బానోతు కృష్ణకుమారి దశ దినకర్మ కార్యక్రమమునకు హాజరైన మధిర మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు

Published: Thursday July 29, 2021
మధిర పట్టణ, జూలై 28, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావావేణు, బానోతు కృష్ణకుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బానోత్ రమణ కాంగ్రెస్ పార్టీలో డివిజన్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ సేవా దృక్పథంతో పనిచేసేవారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్పార్టీ ఎస్సెల్అధ్యక్షుడు దారా బాలరాజు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ జహంగీర్, intuc పట్టణ అధ్యక్షుడు షేక్ బాజి, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా, సర్పంచ్ మదార్ సాహెబ్, ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, ఆది మూలం శ్రీనివాసరావు, బండారు నర్సింహారావు, కంభంపాటి రవి కుమార్ మేడేపల్లి మాధవ్ చేబ్రోలు కృష్ణ, జింకల కోటేశ్వరరావు మొదలుగువారు పాల్గొన్నారు.