ప్రగతి భవన్ లో సీఎంఓ అధికారులని కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే

Published: Thursday July 07, 2022
కోరుట్ల, జూలై 06 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పలు పెండింగ్ పనుల పరిష్కరిణికి మరియు నూతన అభివృద్ధి పనులకు నిధులు మంజూరుకై ప్రగతి భవన్ లో  సీఎంఓ అధికారులని  ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కలిశారు. అనంతరం మంత్రి కేటీఆర్ తో  కోరుట్ల నియోజక వర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి భేటీ అయ్యారు.