నవాబు పేట్. వీఆర్ఏ.సంఘం నిరాహార దీక్ష..
Published: Thursday July 28, 2022
నవాబు పేట్ . ఈరోజు.వీఆర్ఏల సంఘం అధ్యక్షులు సత్తయ్య.ఉపాధ్యక్షులు రమేష్ .యాదయ్య
గత మూడు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని సమ్మె చేయడం జరిగింది గత మూడు రోజుల నుండి సమ్మె కొనసాగుతుంది సాగుతుంది. కెసిఆర్. వీఆర్ఏలకు. వారికి ఇచ్చిన మాటను హామీలను నెరవేర్చమని అధ్యక్షులు . సత్తయ్య డిమాండ్ చేయడం వీఆర్ఏలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని 50 ఏళ్ల వయసు పడినవారికి వారసతపరంగా జాబ్ ఇస్తానని హామీలను నెరవేర్చమని కోరుతున్న నవపేట్ మండల్ వీఆర్ఏ వీఆర్ఏల సంఘం అధ్యక్షులు. సత్తయ్య. తెలపడం జరిగింది. కార్యక్రమంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేశారు
.హిళా వీఆర్ఏలు కూడా పాల్గొన్నారు
Share this on your social network: