ఆర్థిక సహాయం అందజేత

Published: Friday November 18, 2022

చౌటుప్పల్ నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి):పాలకూర్లే శివ్వయ్యగౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొల్లెపల్లి గ్రామానికి చెందిన పాండాల బాలకృష్ణ ఇటీవల అకాల మరణం గురించి తెలుసుకొని నిరుపేద స్థితిలో ఉన్న కుటుంబానికి 4,000/- నాలుగువేలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది, మరియు వారి పిల్లలు, సాహతి, నీరజ్, భవిషత్తులో వారికి చదువుల కొరకు ఆర్థిక సహాయ అందజేయడం జరుగుతుందని ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ని చైర్మన్ మురళి సభ్యుల ఎన్ లింగనాథ్, ఎన్ కావ్య, ఎం శిరీష, పాల్గొన్నారు,