మధిర నియోజకవర్గంలో పర్యటించిన రాజ్యసభ మరియు పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నామా నాగ
మధిర జూన్ 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మధిర నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవి వివిధ కార్యక్రమాల్లో భాగంగా విచ్చేసిన ఆయనకు మధిర మున్నూరు కాపు సంఘం నాయకులు అళ్ల కృష్ణ నివాసం నందు అల్పాహారానికి విచ్చేసినారు వారికి మధుర నియోజకవర్గ కాపుముద్దు బిడ్డలందరూ చిరు సన్మానం ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో వారితో పాటు మన టిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకటేశ్వరావు మధిరమున్సిపల్ చైర్మన్. మొండితోక లత జయకర్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు కాపు సంఘం నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆళ్ళ కృష్ణ పసుపులేటి నాగేంద్ర శ్రీను దేవిశెట్టి కృష్ణ కొఠారి రాఘవ మేడిశెట్టి నాగేశ్వరావు శీపాలశెట్టి వెంకట్రావు చింతా ఎలమంద మేడిశెట్టి శ్రీహరి శాసనాల శ్రీను గుత్తా నాగరాజు గుత్తా నాగేశ్వరరావు బత్తుల శ్రీనివాసరావు గుత్తా నాగేంద్రబాబు గుత్తా హనుమంతురావు రాంబాబు ఎన్నం శెట్టి అప్పారావు తదితరులు హాజరై ఘన స్వాగతం పలికారు
Share this on your social network: