41 మందికి కరోనా పాజిటివ్ కేసులు

Published: Friday April 30, 2021
పరిగి, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, కుల్కచర్ల  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  గురువారం 128 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 41 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని వైద్యులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జలంతా అప్రమంతగా ఉండి మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు.