శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు

Published: Wednesday February 22, 2023

ఈ సంవత్సరం ఆదాయం  30 లక్షల 23 వేల375 రూపాయలు మధిర ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపులో ఈ సంవత్సరం ఆదాయం 30 లక్షల 23 75 రూపాయలు ఈ సంవత్సరం ఆదాయం

మధిర పట్టణంలో వైరా నది సమీపన వేంచేసి ఉన్న  మహిమాన్విత శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు  ఆలయ చైర్మన్
వంకాయలపాటి నాగేశ్వరరావు
,ఆలయ ఈవో కొత్తూరు జగన్మోహన్రావు ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాాల సందర్భంగా స్వామివారికి వచ్చిన ఆదాయం ప్రత్యేక అభిషేకాలు 65,700 ప్రత్యేక దర్శనం 102360 కొబ్బరికాయలు60000 కొబ్బరి చిప్పలు 32000 లడ్డు ప్రసాదం 33333 జైంట్ విల్
2001000 కళ్యాణ్ కట్నాలు 39800 శని పూజ 9860 దుకాణ బజార్ 162000 కళ్యాణ్ టిక్కెట్లు 8064 హుండీ ఆదాయం 509258 విరాళాలు మొత్తం కలిపి 30 లక్షల 23 వేల 375 రూపాయలు వచ్చినట్లు ఈవో జగన్మోహన్రావు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు