మండలంలో 55 మందికి కరోనా పాజిటివ్
Published: Thursday May 06, 2021
మండల పరిధిలోని వేములకొండ, వర్కట్ పల్లి, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో బుధవారం 169 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 55 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్ సుమన్ కళ్యాణ్ తెలిపారు.
Share this on your social network: