ఎక్సైజ్ శాఖ లో పట్టుబడ్డ వాహనాల వేలం

Published: Tuesday January 24, 2023

మధిర జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధిి మున్సిపాలిటీ పరిధిలో ఎక్సైజ్ శాఖలో పట్టుబడ్డవాహనాలు వేల0లో పాట
వివిధ కేసుల్లో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు జనవరి 25వ తారీకు ఉదయం 11 గంటలకు మధిర ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో వివిధ కేసుల్లో పట్టుబడిన 2 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీ.ఐ కె. నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ వేలంలో 1. అశోక్ లేలాండ్ ఏపీ 24 టి సి 53 86 నెంబర్ గల వాహనమును ఎం.వి.ఐ వారి ధర రూ.1,00,000/- గా. 2. టాటా విస్టా కార్ టిఎస్ జీరో త్రీ 80 38 వాహనము ఎం.వి.ఐ ధర  రూ.1,25,000/- గా నిర్ణయించినట్లు తెలిపారు పైన తెలిపిన వాహనములను వేలంపాటలో పాల్గొనదలిచినవారు ముందుగా ఎం వి ఐ వారు నిర్ణయించిన ధరలో 50 శాతం డిడి/చెక్/పే ఆర్డర్ రూపంలో డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఖమ్మం పేరిట తీసుకొని రాగలరు.