కాంగ్రెస్ నాయకులు పరామర్శ ఎరుపాలెం

Published: Thursday October 27, 2022

అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి మండలం జమలాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించిన స్వతంత్ర సమరయోధులు కీర్తిశేషులు గద్దె వెంకటేశ్వరరావు  చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి,నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మండల కాంగ్రెస్ కమిటీ. వారు ఈనెల 21వ తారీకు అనారోగ్యంతో మరణించి నారు వారికి భార్య, ఐదుగురు కుమారులు, ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,బండారు నరసింహారావు శీలం శ్రీనివాస్ రెడ్డి, ఏవీ కృష్ణారావు,షేక్ జానీ భాష, లక్ష్మణరావు పాల్గొన్నారు.