టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు ఎస్ఏ ఖాదర్

Published: Wednesday February 17, 2021
మధిర, ఫిబ్రవరి 16,  ప్రజాపాలన: కెసిఆర్ గారి పాలనలో ప్రతి ఇంటికి ఏదో ఒకటి సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగిందని ప్రచారం చేస్తూ సభ్యత్వం నమోదు చేస్తున్నారు: ఈరోజు మధిర టిఆర్ఎస్ పట్టణ బాద్యులు కనుమూరి వెంకటేశ్వర రావు గారు మరియు మధిర టిఆర్ఎస్ మండల కార్యదర్శి బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి గార్ల చేతుల మీదుగా టిఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుంటున్న టిఆర్ఎస్ నాయకులు ఎస్ ఏ ఖాదర్ గారు