తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ శాసనసభ్యులు పి రోహిత్ రెడ్డి
జన్మదిన వేడుకలు తాండూరు పట్టణంలోని విలియం ఉన్నాయి స్కూల్ ఆవరణలో వైభవంగా జరిగాయి జన్మదినం సందర్భంగా 362 లీడర్ టీమ్లు పాల్గొన్నాయి 25 క్లస్టర్లలో 22 గ్రామాలలో ఈ క్రీడా పోటీలు జరిగాయి ఈ సందర్భంగా గెలుపొందిన వారికి బహుమతులు నగదు బహుమతులు రోహిత్ రెడ్డి క్రీడాకారులకు అందించారు తాండూరు ప్రాంతంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేద్దామనే అనంతరం క్రీడాకారులకు బహుమతులను అందజేశారు కార్యక్రమం ఆటపాటలతో జరిగింది.సేవఉద్దేశంతో కావడంతో రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యులు అయ్యానని చెప్పారు ప్రజలందరూ ఆదరిస్తున్నారని తనకు మూడు సార్లు కారం ఓ పాజిటివ్ వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు తనను ఆదరిస్తున్నారని వారికి రుణపడి ఉన్నానని చెప్పారు కార్యక్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఎలాంటి గొడవ జరగకుండా సెక్యూరిటీ రక్షణ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫంక్షన్ హాల్ లో ప్రజలకు విందు ఏర్పాటు చేశారు వర్గం లోని అన్ని గ్రామ పంచాయతీలకు కేకులను పంపించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: