ప్రజా పాలన ప్రతినిధి షాద్నగర్ సెప్టెంబర్

Published: Saturday September 03, 2022

చౌదర్ గూడా మండలంలోని. రావిరాల గ్రామం లో .నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బంధు పథకం ద్వారా నిరుపేదలైన వారికి కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంది తిన్నారు
రాష్ట్రంలో దళిత నిరుద్యోగులకు కెసిఆర్ ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించడం లేదని ఆయన అన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నిధులు ఇస్తున్న. కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలో అమలు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో
కూడా మండల జెడ్పిటిసి స్వప్న రాములు. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ నారాయణ
మండల ఎంపిపి సంపన్న యాదమ్మ. స్థానిక సర్పంచ్ లక్ష్మీదేవి. నరసింహులు. వైస్ చైర్మన్ అంజన్న మహేష్. కే యాదయ్య.. సోమేశ్ నందు
జాంగిర్ గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు