ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు...

Published: Friday December 24, 2021

బీరుపూర్, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ గ్రామ పంచాయతీలో రైతులకు ఆయిల్ పామ్ పంటలపై ఉద్యానవన పంటల శాఖపై అధికారులు శ్రీలత రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ సర్పంచ్ శిల్పరమేష్ ఉప సర్పంచ్ హరీష్ వార్డ్ మెంబెర్స్ ఏఈఓ శిరీష రైతులు తదితరులు పాల్గొన్నారు.