హాలియా బహిరంగ సభకు బయలు దేరిన టిఆర్ఎస్ నాయకులు
Published: Thursday February 11, 2021
వలిగొండ ప్రజాపాలన: హాలియా బహిరంగ సభకు మండలంలోని వివిధ గ్రామాల నుండి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండు యాదవ్ ఆధ్వర్యంలో సుమారుగా 50 వాహనాలలో 2 వేల మందికి పైగా హాలియాలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు బయలు దేరారు.ఈ కార్యక్రమంలో ఫైళ్ల రాజవర్ధన్ రెడ్డి,గూడూరు శివశాంత్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి,ముద్దసాని కిరణ్ రెడ్డి,చిట్టెడి జనార్దన్ రెడ్డి, పనుమటి మమత నరేందర్ రెడ్డి,గుర్రం లక్ష్మారెడ్డి,మొగుళ్ల శ్రీనివాస్,అంజిరెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: