గ్రామ పంచాయతీ సిబ్బందిని పరామర్శించిన సర్పంచి రవణ మోని మల్లేశ్వరి జంగయ్య

Published: Monday July 04, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధిరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో   దండుమైలారం గ్రామ పంచాయతీ సిబ్బంది అయినటువంటి జోగు నర్సమ్మ కి ఇటీవల కడుపునొప్పి  వచ్చింది అస్పత్రికి తీసుకుపోతే ఆపండెక్స్ అని తెలిoది ఆసుపత్రి వారు ఆపరేషన్ చేసారు ఎల్బీ నగర్ లోని జైదేవ్ ఆసుపత్రి  ఈ విషయం తెలవగానే మన గ్రామసర్పంచ్ శ్రీ రావణమోని మల్లిశ్వరి జంగయ్య ముదిరాజ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి నర్సమ్మ  కుటుంబానికి  ఆర్థిక సహాయం అందించారు  దిగులు పడవద్దు మనో దైర్యం ఇచ్చారు.