తలుపులు పుల్లయ్య ని పరామర్శించిన మల్లు నందిని విక్రమార్క

Published: Saturday March 04, 2023
మధిర మార్చి 3 ప్రజాపాలన ప్రతినిధి
మధిర పట్టణ కాంగ్రెస్ నాయకుడు 17 వ డివిజన్ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లుతండ్రితలుపులు పుల్లయ్య మల్లు భట్టి విక్రమార్కసతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్కఇంటికెళ్లి హార్ట్ ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి పొందుతున్న తలుపుల పుల్లయ్య పరామర్శించారు మరియు వారి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారుమధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరం శెట్టి కిషోర్* మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* గారు డివిజన్ నాయకులు  *ఆదిములం శ్రీనివాసరావు, మల్లెల సుబ్బారావు, బాబు* మొదలగు వారు పరామర్శించారు