కోలాటం బృందానికి 50వేల వితరణ జెడ్పిటిసి ఇంటూరి బేబీ శేఖర్..

Published: Monday November 01, 2021
కూసుమంచి, అక్టోబర్ 31, ప్రజాపాలన ప్రతినిధి : కూసుమంచి జెడ్ పి టి సి ఇంటూరి బేబీ శేఖర్ గారు జీళ్ళ చేరువు కోలాటాల మాస్టర్ కృష్ణరెడ్డి నేతృత్వంలో నేర్చుకునే ఆడపడుచులకు 50000/- యాభై వేలు రూపాయలు విరాళంగా ఇచ్చారు కూసుమంచి డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి బేబీ శేఖర్ ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల TRS అధ్యక్షులు బెల్లం వేణు, సర్పంచ్ కొండ సత్యం, సీత రామచంద్ర స్వామి దేవాలయం చైర్మన్ చెన్న వెంకన్న, వెంకటేశ్వ స్వామి దేవాలయం చైర్మన్ బొడ్డు నరేందర్, వార్డు నెంబర్ బాలేబొయిన రమేష్, ఐ తగాని చిన్న నరసింహ రావు, గోగుల అంజయ్య, కొండం వీరబాబు, ఐ తగాని నరేష్, మొక్క వెంకటేష్, నాయిని కొండలు తదితరులు పాల్గొన్నారు.