సి.పి.ఐ అద్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట దర్నా
Published: Thursday December 22, 2022
భారత కమునిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారము రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళిత బంధు,లక్షరూపాయల రుణమాఫీ, వృద్దులకి, వితంతువులకి,పించన్లు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాన్ని కల్పించాలని కోరుతు శంకరపట్టణం మండలం స్థానిక తహసీల్దార్ ఆఫిస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో . కామ్రేడ్ బోయిని అశోక్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. కన్నం సదానందం మండలసహాయకార్యదర్శి , తడవేణి రవి, జూల లచ్చయ్య, దొమ్మటి వెంకటస్వామి,కనకం మొగిలి, అన్నారపు లక్సమాన్, చిన్నవేణి హరీష్, గోలి నిర్మల, కూరపాటి రాజ శేఖర్, శాలిగాట్టి సారయ్య, బలిజ బుచ్చవ్వ, అలవాలా లలిత, హైమేదే, షేక్ హాలిమ్, లింగంపల్లి శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు అర్జీదారులు అధికసంఖ్యలో పాలుగోన్నారు .
Share this on your social network: