మండల టిఆర్ఎస్ గ్రామ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
Published: Monday September 06, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం లోని టిఆర్ఎస్ గ్రామ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చిరునోముల గ్రామ అధ్యక్షులు గరపాకుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బోడేపూడి నరసింహారావు, గోవిందాపురం (ఏ) అధ్యక్షునిగా గండమాల చుక్క రావు, ప్రధాన కార్యదర్శిగా వడ్డెబోయిన చిన్న చుక్కయ్య, ఆళ్లపాడు అధ్యక్షులుగా తెల్లబోయిన నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా షేక్ మస్తాన్, రాయనపేట అధ్యక్షునిగా వల్లబోయిన కొండలరావు, ప్రధాన కార్యదర్శిగా మారుపల్లి నాగరాజు, మోటమర్రి అధ్యక్షునిగా గుడిద వీరబాబు, ప్రధాన కార్యదర్శి బక్క కిరణ్, కలకోట అధ్యక్షునిగా అబ్బూరి బాబు, ప్రధాన కార్యదర్శిగా షేక్ నిజాము, రాపల్లిఅధ్యక్షునిగా తోట ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా గంగదేవల రామకృష్ణ, గోవిందాపురం (ఎల్)అధ్యక్షునిగా ముత్తరపు వెంకట్, ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి కృష్ణలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, రైతుబంధు జిల్లా నాయకులు మందడపు తిరుమల రావు, రైతుబంధు బోనకల్ మండల కో ఆర్డినేటర్ వేమూరి ప్రసాద్, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ మధిర మార్కెట్ వైస్ చైర్మన్ జంగా రవి, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొనకంచి నాగరాజు, బోనకల్ సొసైటీ చైర్మన్ చావా వెంకటేశ్వర, బోనకల్ మండల నాయకులు పారా ప్రసాద్, శ్రీనివాస రావు, తన్నీరు రవి, గద్దల వెంకటేశ్వర్లు, కిన్నెర పాపారావు, కళ్యాణ నాగేశ్వరరావు, తమ్మారపు వెంకటేశ్వర్లు, ఇటికాల శ్రీనివాసరావు, చావా హనుమంతరావు, వెంగళ కనకయ్య, బోనకల్ గ్రామ సర్పంచ్ భూక్య సైదా నాయక్, మోటమర్రి రైతుబంధు కోఆర్డినేటర్ మంద నాగేశ్వరరావు, బోనకల్లు గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్ మోర్ల నరసింహారావు, గోవిందపురం గ్రామ కో ఆర్డినేటర్ వెనిగళ్ళ మురళి, రైతుబంధు కలకోట కోఆర్డినేటర్ పెదప్రోలు నాగేశ్వరరావు, రైతుబంధు మండల నాయకులు ఉమ్మినేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: