చిలుకూరుసర్పంచ్ సంధ్య వంశీ కుమారుడు ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు మధిర రూరల్ నవంబర్

Published: Saturday November 05, 2022

 నాలుగు ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో కాంగ్రెస్ నాయకులు చిలుకూరు  గ్రామ సర్పంచ్ సంధ్య వంశీ కుమారుడు కౌశిత్ సాయి బారసాల కార్యక్రమానికి హాజరై చిరంజీవిని ఆశీర్వదించిన  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కౌశితసాయి నిండు నూరేళ్లు ఆయుష్ తో ఉండాలని మనసారా కోరుకుంటూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి రామారావు, సైదల్లిపురం సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు,మండల బిసి సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చి రామయ్య, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్ర ఉద్దండయ్య, పట్టణ డివిజన్ నాయకులు ఆదిమూలం శ్రీనివాస్, చిలుకూరు గ్రామ శాఖ అధ్యక్షులు రావిరాల సత్యనారాయణ, మొదలగు వారు పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించడం జరిగింది.*