శ్మశాన వాటికలను మోడ్రన్ శ్మశాన

Published: Saturday August 27, 2022
వాటికలుగా అభివృద్ధి చేయండి
మేడిపల్లి, ఆగస్టు 26 (ప్రజాపాలన ప్రతినిధి )
ఉప్పల్ డివిజన్లోని అన్ని శ్మశాన వాటికలను మోడ్రన్ శ్మశాన వాటికలుగా తీర్చిదిద్దాలని స్థానిక కార్పొరేటర్ మందమూళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ను కోరారు.శుక్రవారం ఉప్పల్ కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి (లింగోజిగూడ కార్పొరేటర్ )జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ను కలిసి శ్మశాన వాటికలను మోడ్రన్ శ్మశాన వాటికలుగా తీర్చిదిద్దాలని వినతిపత్రం అందజేశారు.