ఓటు హక్కును వినియోగించుకున్న శ్రావణి

Published: Saturday December 11, 2021
జగిత్యాల, డిసెంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఓటును జగిత్యాల ఎంపిడిఓ కార్యాలయంలో స్థానిక కౌన్సిలర్లతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.