తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ నియోజకవర్గం లోని జుంటుపల్లి గ్రామ సమీపంలో గల రామచంద్ర

Published: Saturday April 01, 2023

ఈరోజు కళ్యాణోత్సవం వైభవం జరిగింది ఈ కళ్యాణోత్సవానికి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ,తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి  బీసీ సంక్షేమ  కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ తదితరులు  జుంటుపల్లి రామచంద్రస్వామి కళ్యాణోత్సవము జాతర స్థలాల్లో పాల్గొన్నారు .జాతర ఉత్సవాలకు కోడంగల్ ,
,బషీరాబాద్ ,వికారాబాద్ , ప్రాంతాల నుంచి ఎడ్ల పండ్లపై ఆటోలు బస్సులలో ప్రజలు అధికంగా తరలివరీ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు.జాతర ఉత్సవంలో పాల్గొన్నారు. జాతర ఉత్సవాలు గురు శుక్రవారం వైభవంగా జరిగాయి