ఎడ్ల పందాలు ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Thursday March 03, 2022
మధిర మార్చి రెండో ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ఎడ్ల పందాలు పందాలు పోటీ ప్రారంభించిన విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈ సందర్భంగా జడ్పిి చైర్మన్ మాట్లాడుతూ మహాశివరాత్రిరి సందర్భం రైతులకు ఎడ్లల పందాలు నిర్వహించటం ముంందు దేవస్థానంకమిటీ వారికి అభినందనలు తెలుపుతూ కేసీఆర్ ప్రభుత్వంరైతు పక్షాన ఉండేే ప్రభుత్వాన్ని రైతు రాజ్యమే తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ ఫలాలు తీసుకొచ్చిన ప్రభుత్వం అని తెలిపారు ఈ కార్యక్రమంలో మృత్యుంజయ స్వామి దేవస్థానం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వర్లు, బిక్క ప్రసాద్, రావూరి శీను, రంగిశెట్టి, కోటేశ్వరరావువాసిరెడ్డి నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, చావా వేణు, కోన నరేందర్ రెడ్డి, అబ్బూరి, అప్పారావు, రాఘవ వార్డు కౌన్సిలర్ నాగేశ్వరరావు పీ పి ప్రసాద్ హరీష్ కనుమూరు వెంకటేశ్వర్లు