దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
Published: Thursday September 02, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : హర్షం వ్యక్తం చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు జఈడ్పిటిసి శ్రీమతి శీలం.కవిత, ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి రామకృష్ణ శ్రీకాంత్ రెడ్డి మరియు టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఎర్రుపాలెం రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మాత్యులు కేటిఆర్ గారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ఎర్రుపాలెం మండలం జడ్పిటిసి శ్రీమతి శీలం. కవిత
Share this on your social network: