కొత్తపల్లి గ్రామంలో కామ్రేడ్ పోలే నరసింహ స్మారక స్తూపం ఆవిష్కరణ చేస్తున్న సిపిఎం తెలంగాణ ర

Published: Friday January 21, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : రంగరెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కామ్రేడ్ పోలే నరసిoహ స్తూపం ఆవిష్కరణ కు ముఖ్య అతిథులుగా కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ. సిపిఎం పార్టీ కి ఎనలేని సేవలందించి పార్టీకి అండదండగా ఉంటూ ప్రజలను ప్రజా ఉద్యమాల వైపు  మళ్ళించడంలో ముందు బాగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు జిల్లా నాయకులు పగడాల యాదయ్య సీపీఎం యాచారం మండల కార్యదర్శి అల్లంపల్లి నరసింహ సిపిఎం మండల నాయకులు బ్రహ్మయ్య, నానక్ నగర్ సర్పంచ్ దంతుక పెద్దయ్య, కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్ కావలి జగన్ గ్రామ కో ఆప్షన్ సభ్యులు అలివేలు, ఐలయ్య, గ్రామ శాఖ కార్యదర్శిలు కృష్ణ, జంగయ్య, అమరజీవి కామ్రేడ్ పోలే నరసింహ కుటుంబ సభ్యులు, పోలే శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు జంగయ్య, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చందు నాయక్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు విప్లవ్ కుమార్, గ్రామ డివైఎఫ్ఐ కార్యదర్శి సైదుల్, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు శివ ప్రసాద్, శ్రీకాంత్, శాఖ సభ్యులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.