నాచుపల్లి గ్రామంలో తెరాస జెండా ఆవిష్కరణ.
Published: Thursday April 28, 2022
కొడిమ్యాల, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లత తిరుమలేష్ కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ బొడ్ల సతీష్ టిఆర్ఎస్ మండల్ ఉపాధ్యక్షులు రొడ్డ శరత్ జిల్లా నాయకులు గాజుల నరేష్ గౌడ్ డైరెక్టర్ పోచయ్య వార్డ్ సభ్యులు దశరథం దుర్గ ప్రసాద్ ఇరికి మహేష టిఆర్ఎస్ నాయకులు దొంత్రవేణి దేవయ్య రొడ్డ పర్శరాము, చిర్ర డేవిడ్ రాజు, అంజయ్య, భీమయ్య, ఉండేటి శంకర్, చిర్ర నరేష్ చిర్ర మల్లేశం, కందుల మహేష్ గౌడ్ గుగ్గిళ్ల సాయి గౌడ్ ఆకునూరి మహేష్ మురళి సిరిసిల్ల సురేష్ చెన్నూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: