మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు కు ఘణ సన్మానం. మంచిర్యాల బ్యూరో, మార్చి 05, ప్రజాపాలన:

Published: Monday March 06, 2023

 

మహారాష్ట్ర మాజీ గవర్నర్ , మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు ను భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి కొయ్యల ఏమాజి తో పాటు బెల్లంపల్లి నియోజక వర్గం బిజేపి నాయకులు ఆదివారం ఘనంగ సన్మానించారు. ఆయన మంచిర్యాల లో బిజెపి సీనియర్ నాయకులు గోనె శ్యాంసుందర్ రావు దంపతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా విద్యాసాగర్ రావు తో పాటు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, రాథోడ్ రమేష్, గోనె శ్యామ్ సుందర్ రావు, ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ రామచంద్రయ్య, ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి లను  ఏమాజితో పాటు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, జిల్లా కార్యదర్శి గోవర్దన్, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజూ లాల్ యాదవ్, జిల్లా నాయకులు అజ్మీరా శ్రీనివాస్, దూది ప్రకాష్, శ్రావణ్ కుమార్, బెరే రామన్న యాదవ్, కార్తీక్ తదితరులు ఆయనను ఘనంగ సన్మానించారు.మహారాష్ట్ర మాజీ గవర్నర్ , మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు ను భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి కొయ్యల ఏమాజి తో పాటు బెల్లంపల్లి నియోజక వర్గం బిజేపి నాయకులు ఆదివారం ఘనంగ సన్మానించారు. ఆయన మంచిర్యాల లో బిజెపి సీనియర్ నాయకులు గోనె శ్యాంసుందర్ రావు దంపతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా విద్యాసాగర్ రావు తో పాటు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, రాథోడ్ రమేష్, గోనె శ్యామ్ సుందర్ రావు, ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ రామచంద్రయ్య, ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి లను  ఏమాజితో పాటు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, జిల్లా కార్యదర్శి గోవర్దన్, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజూ లాల్ యాదవ్, జిల్లా నాయకులు అజ్మీరా శ్రీనివాస్, దూది ప్రకాష్, శ్రావణ్ కుమార్, బెరే రామన్న యాదవ్, కార్తీక్ తదితరులు ఆయనను ఘనంగ సన్మానించారు.