సూరం శెట్టి కిషోర్ తల్లి*సూరం శెట్టి ఉషారాణి ప్రధమ వర్ధంతి

Published: Monday July 11, 2022

ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పరామర్శమధిర జూలై 10 రూరల్ ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆదివారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 

కార్యక్రమానికిహాజరైవారిచిత్రపటానికిపూలమాలవేసినివాళులర్పించిన *తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నాయకులు స్థానిక మధిర శాసనసభ్యులు *శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఈ యొక్క కార్యక్రమంలో మధిర మండల మాజీ జడ్పిటిసి సూరం శెట్టి నాగభూషణం, మున్సిపల్ కౌన్సిలర్ కోన దని కుమార్ కిసాన్ సెల్ అధ్యక్షులు దుంప వెంకటేశ్వర్ రెడ్డి,మండల బీసీ సెల్ అధ్యక్షులు చిలివేరు బుచ్చి రామయ్య,  మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి, మండల సేవాదళ్ అధ్యక్షులు ఆదూరి శ్రీను, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య, సర్పంచ్లు మదర్ సాహెబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ బండ్ల సత్యంబాబు, కర్నాటి రామారావు, ఆదిమూలం శ్రీనివాసరావు, ఎస్.కె బాజీ, తలుపుల వెంకటేశ్వర్లు, రమణ నాయక్, పారుపల్లి విజయ్, ఎస్కే జాంగిర్, బండారు నరసింహారావు, మాగం ప్రసాద్, సూర్యదేవర కోటేశ్వరరావు, కోట డేవిడ్, పుట్టా పుల్లారావు, పగిడిపల్లి డేవిడ్, రామారావు, నాదం, మొదలగువారు పాల్గొని నివాళులర్పించినారు.