ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 27 ప్రజా పాలన ప్రతినిధి * గ్రామాన గ్రామాన టీ ఆర్ ఎస్ పార్టీ జెండా అంద

Published: Monday November 28, 2022

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆదేశానుసారంతో ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు అధ్యక్షతన,దండుమైలారం టీఆరెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మంగ ఐలేష్ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్ ఎస్  పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్   మాట్లాడుతూ టీఆరెస్ పార్టీని గ్రామాల్లో పటిష్ట పరిచి సీఎం కేసీఆర్  ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను, ఇబ్రహీంపట్నంలో  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  చేస్తున్న  అభివృద్ధిని ప్రజలలోకి తీసుకు వెళ్లాలని సూచించారు ,ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంగం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి గారు, దండుమైలారం పిఎసిఎస్ చైర్మన్ బిట్ల వెంకట్ రెడ్డి , సర్పంచ్ రవనమోని మల్లీశ్వరి జంగయ్య , మండల నాయకులు మంద సురేష్ రణధీర్ రెడ్డి రణధీర్ రెడ్డి,పోల్కంపల్లి ఎంపీటీసీ రవీందర్, జగదీష్, జగనాథ్, బీరప్ప,నరసింహ, ప్రేమ్ కుమార్,శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి బాషా ముకునూర్ నాయకులు,  రాజు, వెంకటేష్ కృష్ణమైనార్టీ మండల అధ్యక్షుడు రియాజ్ తదితరులు పాల్గొన్నారు,