సీఎం సహాయనిధి పేదలకు పెన్నిధి
Published: Thursday October 14, 2021
బాలాపూర్, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ అల్మాస్గూడ గ్రామ నివాసిలైన బి.శశిధర్ రెడ్డి అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం ముందస్తుగా 24వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగు రామ్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధితులకు (1.50) ఒక లక్ష 50 వేల రూపాయల ఎల్ ఓ సి చెక్కును బాధితుల కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: