పేద ప్రజలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

Published: Thursday May 27, 2021
కోరుట్ల, మే 26 ( ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు 11వార్డ్ కౌన్సిలర్ దాసరి సునీత-రాజశేఖర్ బీజేపీ రాష్ట్ర నాయకులైన బాజోజి భాస్కర్, పట్టణ ఐటీ సెల్ సంకు మారుతీ వీరిద్దరి జ్ఞాపకార్థం కారోనా కాలంలో పేద ప్రజలకు  నిత్యవసర వస్తువుల కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా 8వార్డ్ వళ్ళాల నగేష్, 6వార్డ్ లో సొరుపక సంపత్, 3వార్డ్ లో తోట దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం లో మాజీ అధ్యక్షులు దాసరి రాజశేఖర్, ఇందూరి తిరుమల వాసు, జిల్లా నాయకులు పీసరి నర్సయ్య, మాసం ప్రసాద్, బండారి వెంకటి, సీనియర్ నాయకులు, గిన్నెల అశోక్, దామా రాజేష్, నాయకులు తోట దుర్గా ప్రసాద్, చాంద్ పాషా, కొండబత్తిని అమర్ నాథ్, వళ్ళాల నగేష్, సొరుపక సంపత్, అమృ నాయక్, తిరుపతి, సొరుపక రవి, ముత్యాల శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.