స్వచ్ గురుకుల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డా. సంజయ్ కు

Published: Monday September 12, 2022
జగిత్యాల, సెప్టెంబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల భవాని నగర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్వచ్ గురుకుల్ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్, డిసిఏంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ రాజేద్రప్రసాద్, కౌన్సిలర్ వనారసి మల్లవ్వ తిరుమలయ్య, ప్రిన్సిపాల్, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.