స్వచ్ గురుకుల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డా. సంజయ్ కు
Published: Monday September 12, 2022
జగిత్యాల, సెప్టెంబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల భవాని నగర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్వచ్ గురుకుల్ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్, డిసిఏంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ రాజేద్రప్రసాద్, కౌన్సిలర్ వనారసి మల్లవ్వ తిరుమలయ్య, ప్రిన్సిపాల్, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: