కాంగ్రెస్ పార్టీ పి.సి.సి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని సన్మానించిన జువ్వాడి నర్సింగరావు

Published: Monday June 27, 2022

కోరుట్ల, జూన్ 26 (ప్రజాపాలన ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి.సి.సి  అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి ఆదివారం రోజుకి సంవత్సరం పూర్తి  చేసుకున్న సందర్భంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు హైదరాబాద్ లో కలిసి సన్మానించి,  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.