మాజీ మంత్రి తుమ్మల కలిసిన పలువురు

Published: Saturday November 26, 2022
ప్రముఖులుమధిర రూరల్ నవంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో పలువురు ప్రముఖులు శుక్రవారం నాడు అభివృద్ధి దాత జిల్లా టైగర్ టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ని తన స్వగ్రామం గండుగులపల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిసిన కోమటిడి శ్రీనివాసరావు తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో సన్మాన కార్యక్రమంలో భాగంగా కోమటిడి శ్రీనివాస్ రావు కి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర మాట్లాడుతూ మధిర నియోజవర్గం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక  అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధిలో జిల్లాలో మొదటి మధిరకు ప్రత్యేక స్థానం ఉందని అదేవిధంగా నా మీద అభిమానం మధిరవాసులు అభిమానం ఎప్పుడూ ఉంటుందని వారు తెలిపారు  ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెరుకూరి నాగార్జున మాదాల రామారావు తదితరులు పాల్గొన్నారు