ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి **స్వచ్ఛ సర్వక్షన్ పై అవగాహన కల్పించిన చేర్మ
Published: Thursday March 30, 2023
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షన్ పై అంబేద్కర్ చౌరస్తాలో అవగాహన ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు కమిషనర్ మహమ్మద్ యూసఫ్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ప్రజలందరూ స్వయం శుభ్రత, స్వయం సంరక్షణ చర్యలను పాటించాలని, మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందికి సహకరించాలని, వీధుల్లో చెత్త వేయరాదని స్వయం శుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నవారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ జంగయ్య, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రణవ్, (ఆర్పీస్) సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ , స్థానిక ప్రజలు పాల్గొన్నారు.*
Share this on your social network: