కొనసాగుతున్న "కంటివెలుగు శిభిరం

Published: Wednesday February 01, 2023

మధిర జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధి లో తెలంగాణ కంటి వెలుగు ప్రోగ్రాంమున్సిపాలిటీ పరిధిలోని పిహెచ్సి దెందుకూరు నందు రైతు వేదికలో మరియు పిహెచ్సి మాటూరు పేట పరిది లో మాటూరు రైతు వేదిక నందు మధిర మున్సిపాలిటీ లో బంజారా కాలనీ  ఎస్సీ హాస్టల్లో ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 4 గంటలవరకు కంటి శిభిరం లో వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా ఇస్తారు అని కంటి వైద్య శిబిరంనకు వచ్చే వారు తమ యెక్క ఆధార్ కార్డు తప్పని సరిగా తీసుకొని రావాలి అని ఆయా పిహెచ్సి వైద్య అధికారులు డా. వెంకటేష్ డా. పృథ్వి తెలియపరిచినారుఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలి వివరించారు ఈ కార్యక్రమం లో కంటి వెలుగు డాక్టర్ లు డా. కె సునీత డా. గోపి డా. ప్రశాంత్ ఆరోగ్య పరివేక్షకులు హెచ్ఇఒ ఎస్ గోవింద్ హెచ్ఇఒ శరత్. హెచ్ఎస్ భాస్కర్ హెచ్ఎస్ కొండయ్య హెచ్వి మోక్ష రాణి సీనియర్ డిఈఓ కిరణ్ కుమార్ మరియు ఇతర తెలంగాణ కంటి వెలుగు సిబ్బంది పాల్గొన్న చున్నారు.