*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి*

Published: Saturday December 31, 2022
ఎంతొ మంది నిరుపేద ప్రజలు ప్రైవేటు ఆస్పత్రు లలో వైద్యం చేయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అలాం టి వారి కోసం  మన ఎమ్మెల్యే చొరవతో అర్హులైన నిరుపేద ప్రజలకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణి చేయడం జరుగుతుంది ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 7త్ వార్డ్ సీతారాంపేట గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తికి 55000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు  అందించడం జరిగింది దీనికిగాను  కౌన్సిలర్ శ్రీలత రాంబాబు, సింగల్ విండో చైర్మన్ సుదర్శన్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కొండ్రు నరసింహ ,సెక్రెటరీ రవి, జనార్ధన్ , ప్రభాకర్ రెడ్డి , రామకృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షులు అల్వాల్ వెంకటరెడ్డి సెక్రటరీ వేణు గోపాల్ రావు,  కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు,