ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా జరిపారు

Published: Tuesday September 06, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను పోషిస్తున్న ఉపాధ్యాయులందరికీ  ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగుడ గ్రామంలో ఉపాద్యాయులకు శాలువలతో సత్కరించి  ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మడుపు వెంకటేష్, బుట్టి మహేందర్ ముదిరాజ్, ఎలిగపల్లి  శ్రీరామ్ యాదవ్, ఓరిగంటి శ్రీనివాస్ గౌడ్, బూడిద సత్తిరెడ్డి,నల్లోల యాదయ్య, మడుపు యాదమ్మ, నర్కుడి భుజమ్మ, బోసుపల్లి పెంటమ్మ   గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.