ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా జరిపారు
Published: Tuesday September 06, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను పోషిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగుడ గ్రామంలో ఉపాద్యాయులకు శాలువలతో సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మడుపు వెంకటేష్, బుట్టి మహేందర్ ముదిరాజ్, ఎలిగపల్లి శ్రీరామ్ యాదవ్, ఓరిగంటి శ్రీనివాస్ గౌడ్, బూడిద సత్తిరెడ్డి,నల్లోల యాదయ్య, మడుపు యాదమ్మ, నర్కుడి భుజమ్మ, బోసుపల్లి పెంటమ్మ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: