కురువెళ్ళ చారిటబుల్ ఫౌండేషన వారి ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ

Published: Thursday September 02, 2021
మధిర, సెప్టెంబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : కురువెళ్ళ చారిటబుల్ పౌండేషన వారి ఆధ్వర్యంలో ఈ రోజున మడుపల్లి గవర్నమెంట్ హై స్కూల్ నందు హై స్కూల్లో చదివే విద్యార్థులు అందరికీ బుక్స్ పంపిణీ చేసినారు కురు వెళ్ళ చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పడ్డ రెండు రోజులకే విద్య అటు వైద్యం పై ప్రత్యేక శ్రద్ధ ఏర్పడటం వల్ల అటు విద్యార్థులు మరియు  ప్రజలు హర్షo వెలిబుచ్చుతున్నారుఈ కార్యక్రమం లో కురువెళ్ళ చారిటబుల్ ఫౌండేషన చైర్మన మరియు శ్రీ ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు కురువెళ్ళ కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచిగా చదువుకొని పేరు ప్రతిష్ఠలు సంపాదించి మడి పల్లి హై స్కూల్ కి గొప్ప పేరు తేవాలని కోరినారు నా వంతు సహకారం మా ఫౌండేషన్ ద్ద్వారా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపినారు ఈ కార్యక్రమంలో లోH.M  పద్మావతి .& బూస కోటేశ్వరరావు మరియు హై స్కూల్ స్టాప్ & ఉపాధ్యాయులు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యా లత, వార్డ్ కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి, కిరణ్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ఉపాధ్యక్షుడు కుంచం కృష్ణారావు, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి