బంధు విజయవంతం
Published: Tuesday September 28, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలో నేడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ బంద్ లో భాగంగా మంచాల మండలం బండ లేముర్ గ్రామంలో సిపిఎం కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పొచమోని కృష్ణ. పల్లె వీరయ్య వట్టి వెంకటేష్, జాపాల సుదర్శన్. జోగు శ్రీనివాస్, కిషన్ నాయక్, మల్లేష్, జంగయ్య, సీఐటీయూ నాయకులు జగన్, కాంగ్రెస్ నాయకులు ఎమ్ పి టి సి మధుసూదన్ రెడ్డి నాయకులు శ్రీనివాస్ నాయక్, కొట్టం సత్యం, కిషన్ నాయక్, జనార్ధన్, ముని, శివ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: